ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ ఎత్తేయండి : మోదీకి టాస్క్ ఫోర్స్ కీలక నివేదిక

ABN, First Publish Date - 2020-05-29T21:33:44+05:30

నాలుగో దశ లాక్‌డౌన్ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. దేశంలో 5 దశ లాక్‌డౌన్ విధిస్తారా? విధిస్తే ఎలా ఉంటుంది? అన్న దానిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నాలుగో దశ లాక్‌డౌన్ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. దేశంలో 5 దశ లాక్‌డౌన్ విధిస్తారా? విధిస్తే ఎలా ఉంటుంది? అన్న దానిపై దేశవ్యాప్త చర్చ తీవ్రంగా నడుస్తోంది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... దేశంలో లాక్‌డౌన్ ఎత్తేయాలని నిపుణుల కమిటీ మోదీకి సూచించి, ఓ రిపోర్టును అందజేసినట్లు సమాచారం. అయితే పాఠశాలలు, కాలేజీలు, అన్ని ప్రార్థనా మందిరాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని నిపుణుల కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.


అయితే అంతర్జాతీయ విమానాల రాకపోకలపై మాత్రం ఈ కమిటీ ఎలాంటి సూచనలూ చేయలేదు.  జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కేంద్రం ఓ టాస్క్‌ఫోర్సును నియమించింది. అందులో సీకే మిశ్రా, డా. వీకే పాల్ సభ్యులు. అయితే ఇవి కేవలం తాము ప్రభుత్వానికి రిపోర్టు రూపంలో సమర్పించామని, అంతిమ నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదేనని సభ్యులు తెలిపారు. 


Updated Date - 2020-05-29T21:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising