ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2వేలకు చేరువైన కరోనా మరణాలు.. 4వేలకు పైగా కేసులు

ABN, First Publish Date - 2020-07-13T00:41:26+05:30

తమిళనాడులో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోల్చితే నేడు కేసులు మరింత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోల్చితే నేడు కేసులు మరింత పెరిగాయి. దాదాపు 4వేలకు పైగా కొత్త కేసులు బయపడ్డాయి. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా38వేలు దాటేసింది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 మంది మరణించారు. 3,617 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,38,470కి చేరింది. వీరిలో 46,969మంది చికిత్స పొందుతుండగా 89,532మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 1966మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-13T00:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising