ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవాలో తయారైన ఆధునిక నౌక కన్నియాకుమారి రాక

ABN, First Publish Date - 2020-05-31T16:00:25+05:30

గోవాలో తయారైన ఆధునిక నౌక కన్నియాకుమారి రాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: పుంపుహార్‌ నౌకాయాన సంస్థ రూ.4 కోట్లతో గోవాలో తయారైన ఏసీ వసతితో కూడిన నౌక శనివారం కన్నియాకుమారి చేరుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్రప్రభుత్వ పూంపుహార్‌ నౌకాయాన సంస్థ రూ.8.25 కోట్ల వ్యయంతో ఎంఎల్‌ తామిరభరణి, ఎంఎల్‌ తిరువళ్లువర్‌ పేరిట రెండు ఆధునిక నౌక తయారీకి గోవాకు చెందిన సంస్థకు ఆర్డర్లు ఇచ్చింది. వీటిలో రూ.4 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులు, పూర్తి ఏసీ సౌకర్యంతో కూడి 75 మంది ప్రయాణికులు వెళ్లేలా ఎంఎల్‌ తామిరభరణి తయారీ పనులు పూర్తయ్యాయి.

Updated Date - 2020-05-31T16:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising