ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చిపోయిన తాలిబన్లు.. ఏడుగురు మృతి

ABN, First Publish Date - 2020-05-19T03:33:18+05:30

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఘజినీలోని ఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి సమీపంలో కారు బాంబ్‌ను పేల్చారు. ఈ ఘటనలో దాదాపు ఏడుగురు చనిపోగా.. 40 మంది వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజిని: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఘజినీలోని ఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి సమీపంలో కారు బాంబ్‌ను పేల్చారు. ఈ ఘటనలో  దాదాపు ఏడుగురు చనిపోగా.. 40 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇటీవలే తాలిబన్ సంస్థ, అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరిగింది. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం అని కూడా తాలిబన్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలో మరోసారి రెచ్చిపోవడం కలకలం సృష్టిస్తోంది. ఉగ్రదాడిని ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారంగా ధృవీకరించింది.

Updated Date - 2020-05-19T03:33:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising