ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22 వేలమంది తబ్లిగి కార్యకర్తలను క్వారంటైన్ చేశాం: కేంద్రం

ABN, First Publish Date - 2020-04-04T22:29:16+05:30

దేశ వ్యాప్తంగా దాదాపు 22 వేల మందికి పైగా తబ్లిగి జమాత్ కార్యకర్తలు వారి సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు 22 వేల మందికి పైగా తబ్లిగి జమాత్ కార్యకర్తలు వారి సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కి తరలించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 1,023 మంది (30 శాతం) తబ్లిగి జమాత్‌కి సంబంధించిన వారే ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఇవాళ మీడియాకు వెల్లడించారు. దాదాపు 17 రాష్ట్రాల్లో తబ్లిగి జమాత్ ప్రభావం పడినట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,902 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనీ.. ఇందులో గత 24 గంటల్లోనే 601 కొత్త కేసులు వెలుగుచూశాయన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో 68 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అగర్వాల్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-04T22:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising