ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం అక్రమ రవాణా కేసులో స్వప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ అరెస్టు

ABN, First Publish Date - 2020-07-12T07:37:53+05:30

బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులైన స్పప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం బెంగళూరులో అరెస్టు చేసింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు తెలిపాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోచి, జూలై 11: బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులైన స్పప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం బెంగళూరులో అరెస్టు చేసింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు తెలిపాయి. 30 కిలోల బంగారం అక్రమ రవాణా కేసులో నలుగురు ప్రధాన నిందితుల్లో స్వప్నా సురేశ్‌ ఒకరు. ఈ కేసులో ఆమెతో పాటు సందీప్‌ నాయర్‌, సరిత్‌, ఫజిల్‌ ఫరీద్‌ను నిందితులుగా ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ కేసులో కేరళ హైకోర్టులో స్వప్న దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను ఎన్‌ఐఏతో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి.


Updated Date - 2020-07-12T07:37:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising