ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ABN, First Publish Date - 2020-02-22T04:49:59+05:30

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్ జిల్లా అంది గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్ జిల్లా అంది గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఘటనతో ముర్షీదాబాద్ జిల్లాలో ఉద్రిక్తత తలెత్తింది.  రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని వివేకానంద అభిమానులు కోరుతున్నారు. మరోవైపు దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురిని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-02-22T04:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising