ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంలో రియా ఆనందపడాలి: సుశాంత్ స్నేహితుడు

ABN, First Publish Date - 2020-08-10T01:50:56+05:30

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని అతడి ప్రేయసి రియా చక్రవర్తి అనేకసార్లు మీడియా ముందే కోరారు. అయితే ప్రస్తుతం ఆమె మాట మారుస్తున్నారు. దీనిపై సుశాంత్ స్నేహితుడు నీలోత్పల్ మృణాల్ స్పందించారు. సీబీఐ దర్యాప్తు కావాలని రియానే మొదటి నుంచి కోరిందని, ప్రస్తుతం ఆమె సంతోషించాలని అన్నారు. అయితే వారినుంచి తప్పించుకుంటూ ఎందుకు దాక్కుంటుందో అర్థం కావడం లేదని, రియా సీబీఐకి సహకరించాలని మృణాల్ పేర్కొన్నారు. ‘ఒకవేళ రియా నిరపరాధి అయితే చీకటిలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది. అనారోగ్యంతో బాధపడుతున్న సుశాంత్ ఏడాదిలో రూ.15కోట్లు ఎలా ఖర్చు పెడతాడు. ఏదిఏమైనా సీబీఐ రంగంలోకి దిగింది. నిజం కచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నా’నంటూ నీలోత్పల్ మృణాల్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-10T01:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising