ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకేలో చిక్కుకున్న భారతీయుల సంగతేంటి?: కేంద్రానికి సుప్రీం నోటీసులు

ABN, First Publish Date - 2020-04-08T01:07:12+05:30

లాక్‌డౌన్ కారణంగా యూకేలో చిక్కుకున్న భారత విద్యార్ధులపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా యూకేలో చిక్కుకున్న భారత విద్యార్ధులపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. వాళ్లను వెనక్కి తీసుకువచ్చేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై పూర్తి వివరాలతో స్పందించాలని కోరింది. ఈ మేరకు న్యాయవాది మధురిమ మృదుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా వైరస్ కారణంగా చైనా, ఇటలీ, ఇరాన్ తదితర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇప్పటికే కేంద్రం స్వదేశానికి తరలించింది.

Updated Date - 2020-04-08T01:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising