ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదుల సమ్మె ‘జోక్‌’గా మారింది: సుప్రీం

ABN, First Publish Date - 2020-02-22T08:18:34+05:30

‘‘న్యాయవాదులు సమ్మె చేయడం పెద్ద జోక్‌గా మారిపోయింది. పాక్‌లో బాంబు పేలినా, నేపాల్‌లో భూకంపం వచ్చినా, శ్రీలంకలో రాజ్యాంగ సవరణ జరిగినా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ‘‘న్యాయవాదులు సమ్మె చేయడం పెద్ద జోక్‌గా మారిపోయింది. పాక్‌లో బాంబు పేలినా, నేపాల్‌లో భూకంపం వచ్చినా, శ్రీలంకలో రాజ్యాంగ సవరణ జరిగినా, అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్య వచ్చినా సమ్మె చేయడం వాళ్లకు అలవాటుగా మారింది. దీంతో కేసులు పేరుకుపోతున్నాయి. ఈ తీరు మారాలి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

Updated Date - 2020-02-22T08:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising