ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ రైతు ఉద్యమానికి 10 లక్షల సాయం

ABN, First Publish Date - 2020-12-27T10:01:32+05:30

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అన్ని రైతు సంఘాలు కలిసి ఢిల్లీ వెళ్లి తమ వంతుగా రూ.10 లక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వడ్డే శోభనాద్రీశ్వరరావు


విజయవాడ సిటీ, డిసెంబరు 26: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అన్ని రైతు సంఘాలు కలిసి ఢిల్లీ వెళ్లి తమ వంతుగా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు కిసాన్‌ సంఘర్ష కో-ఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ కొన్ని రాష్ట్రాల్లో రైతులతో మాట్లాడుతూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఈ చట్టాలను తెచ్చినట్టు చెబుతున్నారని, ఇది పచ్చి అబద్ధ్దమన్నారు. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నెల రోజులుగా రైతులు చలిలో ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని జాలి, దయ చూపకపోవడం దారుణమన్నారు.

Updated Date - 2020-12-27T10:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising