ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షలా.. ఇంటర్నల్‌ మార్కులా?

ABN, First Publish Date - 2020-06-16T07:40:19+05:30

కరోనాతో గత మార్చిలో వాయిదా పడిన 10, 12 తరగతుల వార్షిక పరీక్షల విషయంలో ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (ఐఎస్‌సీఈ) కీలక నిర్ణయం తీసుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఐఎస్‌సీఈ 10, 12 తరగతుల విద్యార్థులదే నిర్ణయం


ముంబై, జూన్‌ 15 : కరోనాతో గత మార్చిలో వాయిదా పడిన 10, 12 తరగతుల వార్షిక పరీక్షల విషయంలో ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (ఐఎస్‌సీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. వాయిదా పడిన సబ్జెక్ట్‌లకు వచ్చే నెలలో నిర్వహించే పరీక్షలకు హాజరు కావాలా లేకుంటే అంతర్గత మూల్యాంకనం (ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌) ఆధారంగా తుది ఫలితాన్ని వెల్లడించాలా అనే విషయాన్ని విద్యార్థులకే వదిలి వేసింది. ఈ మేరకు బాంబే హైకోర్టుకు ఐఎ్‌ససీఈ ఒక నోట్‌ను సమర్పించింది. 

Updated Date - 2020-06-16T07:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising