ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాదులు

ABN, First Publish Date - 2020-10-30T04:24:50+05:30

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుల్గామ్‌లోని వైకే పొరాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపారు. మరణించిన కార్యకర్తలను ఫిదా హుస్సేన్ యాటూ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుల్గామ్‌లోని వైకే పొరాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపారు. మరణించిన కార్యకర్తలను ఫిదా హుస్సేన్ యాటూ, ఉమెర్ రషిద్ బేగ్, ఉమెర్ రంజాన్ హజమ్‌గా గుర్తించారు. కాల్పుల్లో గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయారని వైద్యులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది. 

Updated Date - 2020-10-30T04:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising