ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై పోరాడండి : సోనియా గాంధీ

ABN, First Publish Date - 2020-10-19T01:10:50+05:30

ప్రజాస్వామ్యం సంక్లిష్ట సమయంలో పడిందని, ప్రజల సమస్యలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యం సంక్లిష్ట సమయంలో పడిందని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ నేతలు పోరాడాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. 


ఆదివారం జరిగిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జుల సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడారు. ఈ వివరాలను ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిథి రణదీప్ సుర్జీవాలా ఓ ట్వీట్‌లో తెలిపారు. మన ప్రజాస్వామ్యం సంక్లిష్ట సమయంలో ఉందని, అందువల్ల ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలు పోరాడాలని సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. 


బిహార్ శాసన సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ  ఈ పిలుపునిచ్చారు. 


Updated Date - 2020-10-19T01:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising