ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దుల్లో పాక్ కాల్పులు...భారత జవాన్ మృతి

ABN, First Publish Date - 2020-06-05T13:50:45+05:30

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శ్రీనగర్(జమ్మూకశ్మీర్): పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టారులోని సరిహద్దుల్లో గురువారం రాత్రి పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత జవాన్ ఒకరు అమరుడయ్యారు. పాకిస్తాన్ సైనికుల కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు. సుందర్ బనీ సెక్టారు లక్ష్యంగా చేసుకొని పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. భారత సైనికుల ఎదురుకాల్పులు జరపడంతో పాక్ సైనికులు తోకముడిచారు. సరిహద్దుల్లో పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తరచూ కాల్పులకు దిగుతుండటంతో భారత సైనికులు వాటిని తిప్పి కొట్టారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Updated Date - 2020-06-05T13:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising