ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో మందకొడిగా సాగుతున్న పోలింగ్

ABN, First Publish Date - 2020-02-08T16:50:13+05:30

రాష్ట్రంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మంచుకారణంగా ఓటర్లు బయటకు రావడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: రాష్ట్రంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మంచుకారణంగా ఓటర్లు బయటకు రావడం లేదు. ఉదయం 10 గంటలకు 4శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.    

Updated Date - 2020-02-08T16:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising