ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్‌లో మళ్లీ కంపించిన భూమి

ABN, First Publish Date - 2020-06-16T08:39:01+05:30

కచ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మళ్లీ భూమి కంపించింది. ఒకే రోజు 1.4 నుంచి 4.6 తీవ్రతతో 14సార్లు కంపనాలు వచ్చాయని అధికారులు చెప్పారు. బచౌకు ఉత్తర ఈశాన్యంలో 10కిలోమీటర్ల దూరంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్‌, జూన్‌ 15: కచ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మళ్లీ భూమి కంపించింది. ఒకే రోజు 1.4 నుంచి 4.6 తీవ్రతతో 14సార్లు కంపనాలు వచ్చాయని అధికారులు చెప్పారు. బచౌకు ఉత్తర ఈశాన్యంలో 10కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని తెలిపారు. కాగా, ఆదివారం రాత్రి 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం విదితమే. 

Updated Date - 2020-06-16T08:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising