ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్నాకులంను వణికిస్తున్న డెంగీ జ్వరాలు

ABN, First Publish Date - 2020-07-05T14:27:42+05:30

కరోనా వైరస్‌తో కల్లోలంగా మారిన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో ప్రబలుతున్న డెంగీ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొచ్చి (కేరళ): కరోనా వైరస్‌తో కల్లోలంగా మారిన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో ప్రబలుతున్న డెంగీ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై 3వతేదీ వరకు ఎర్నాకుళం జిల్లాలో 1675 మందికి డెంగీ జ్వరాలు వచ్చాయి. ఒక్క జూన్ నెలలోనే 972 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎర్నాకుళంలో గత ఏడాది కూడా 158 డెంగీ కేసులు నమోదైనాయి. వర్షాకాలం ఆరంభంతో దోమలు వ్యాప్తి చెందడం వల్ల డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని డాక్టర్ పౌలోజ్ చెప్పారు. కొచ్చి కార్పోరేషన్ లో దోమల బెడద పెరిగింది. డెంగీ జ్వరాలతోపాటు మెదడు వాపు వ్యాధి వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెంగీ జ్వరాలకు బ్రేకు వేసేందుకు దోమలను నివారించాలని అధికారులు నిర్ణయించారు. 

Updated Date - 2020-07-05T14:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising