ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో వెల్లువెత్తిన వరదలు..16 మంది మృతి

ABN, First Publish Date - 2020-08-12T15:10:52+05:30

కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 16 మంది మరణించగా,మరో నలుగురు గల్లంతయ్యారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో నలుగురి గల్లంతు

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 16 మంది మరణించగా,మరో నలుగురు గల్లంతయ్యారు. వరదల వల్ల మల్నాడ్, కర్ణాటక తీరప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది. 12 జిల్లాలు వరదబారిన పడటంతో 3,244 మంది బాధితులను 108 సహాయ పునరావాస శిబిరాలకు తరలించారు. వరదల వల్ల 28 జంతువులు మరణించాయి. 85 గృహాలు వరదలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 3,080 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 33,477 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కొడగు ప్రాంతంలోని వరదనీటిలో పూజారి నారాయణ ఆచారి మృతదేహం లభించింది. బ్రహ్మగిరి వద్ద కొండచరియలు విరిగి పడి నలుగురు గల్లంతు అయ్యారు. ఉత్తర కన్నడ, బెల్గావీ జిల్లాల్లో వరద తగ్గుముఖం పట్టింది. 

Updated Date - 2020-08-12T15:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising