ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

650 మంది తిహార్ జైలు ఖైదీలకు ఎమర్జెన్సీ పెరోల్

ABN, First Publish Date - 2020-04-08T11:07:46+05:30

రోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని తిహార్ జైలులో 650 మంది ఖైదీలకు బుధవారం హైపవర్ కమిటీ ఎమర్జెన్సీ పెరోల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని తిహార్ జైలులో 650 మంది ఖైదీలకు బుధవారం హైపవర్ కమిటీ ఎమర్జెన్సీ పెరోల్ మంజూరు చేసింది. ఎమర్జెన్సీ పెరోల్ మంజూరు అయిన 650 మంది ఖైదీలను విడుదల చేస్తామని తిహార్ జైలు అధికారులు చెప్పారు. కరోనా ప్రబలుతున్నందున ఇటీవల 823 మంది ఖైదీలను తిహార్ జైలు నుంచి ఇంటీరియం బెయిలుపై విడుదల చేశారు. తిహార్ జైలులో ఖైదీల రద్దీని తగ్గించేందుకు హైపవర్ కమిటీ ఎమర్జెన్సీ పెరోల్ మంజూరు చేసింది. 


Updated Date - 2020-04-08T11:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising