ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఆరుగురు డాక్టర్లు మృతి: ఐఎంఏ

ABN, First Publish Date - 2020-08-13T00:20:06+05:30

కరోనాతో ఆరుగురు డాక్టర్లు మృతి: ఐఎంఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు మదురైలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరుగురు వైద్యులు కోవిడ్-19తో మరణించారని ఐఎంఏ పేర్కొంది. మదురై జిల్లాలో కోవిడ్-19 కారణంగా ఆరుగురు వైద్యులు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మదురై శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కారణంగా మరణించిన వైద్యుల సంఖ్యను వివరిస్తూ భారత వైద్య సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది.


Updated Date - 2020-08-13T00:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising