ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుచ్చి కళాశాల సెక్రటరీ కరోనాతో మృతి

ABN, First Publish Date - 2020-08-07T13:44:57+05:30

తిరుచిరాపల్లి నగరంలోని శ్రీమతి ఇందిరాగాంధీ కళాశాల కార్యదర్శి ఎస్ కుంజితపథం (59) కరోనాతో మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుచిరాపల్లి : తిరుచిరాపల్లి నగరంలోని శ్రీమతి ఇందిరాగాంధీ కళాశాల కార్యదర్శి ఎస్ కుంజితపథం (59) కరోనాతో మరణించారు.వృత్తిరీత్యా న్యాయవాది అయిన కుంజిత పథంకు పరీక్షించగా కొవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. దీంతో ఇతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న కుంజితపథం చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి భార్య మీనా భారతీదాసన్ యూనివర్శిటీ మాజీ వీసీ. 

Updated Date - 2020-08-07T13:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising