స్మార్ట్ఫోన్ చిప్స్కు కొరత
ABN, First Publish Date - 2020-08-09T09:12:31+05:30
అమెరికా ఆంక్షల వల్ల స్మార్ట్ఫోన్ల తయారీలో వినియోగించే ప్రాసెసర్ చిప్స్ అయిపోతున్నాయని చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం హువే ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యంత అత్యాధునిక
- అమెరికా ఆంక్షలతో హువే ఆందోళన
బీజింగ్,ఆగస్టు 8: అమెరికా ఆంక్షల వల్ల స్మార్ట్ఫోన్ల తయారీలో వినియోగించే ప్రాసెసర్ చిప్స్ అయిపోతున్నాయని చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం హువే ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యంత అత్యాధునిక కిరిన్ చిప్స్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది. టెక్నాలజీ, సెక్యూరిటీకి సంబంధించి అమెరికా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో ఈ కంపెనీ కేంద్ర బిందువుగా మారింది.
Updated Date - 2020-08-09T09:12:31+05:30 IST