ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా శోభాయాత్రలో సీఎం... మూడంచెల భద్రత!

ABN, First Publish Date - 2020-10-25T15:51:56+05:30

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరఖ్‌పూర్: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మందిరంలో దసరా సందర్భంగా ప్రతీయేటా ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. అలాగే శోభాయాత్రలోనూ పాల్గొంటారు. ఈరోజు దసరా సందర్బంగా శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 


శోభాయత్రలో పాల్గొనే ప్రజలను నియంత్రించేందుకు పోలీసు బలగాలను మోహరించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా సారించనున్నారు. కరోగా గైడ్‌లైన్స్‌ను దృష్టిలో ఉంచుకుని శోభాయాత్రకు పరిమిత సంఖ్యలోనే ప్రజలకు అనుమతి ఇవ్వనున్నారు. పురాతన సంప్రదాయాలను అనుసరించి గోరఖ్ నాథ్ మందిరం నుంచి ప్రతీయేటా విజయదశమి నాడు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో గోరక్షపీఠాధీశ్వర రథంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కూర్చొని ఊరేగింపుగా తరలి వెళ్లేవారు. అయితే ఈసారి సీఎం తన వాహనంలోనే శోభాయాత్రలో పాల్గొననున్నారు. 


Updated Date - 2020-10-25T15:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising