ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వెనుక జిహాదీ వాసన : బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-04-05T15:23:44+05:30

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతుంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతుంటే ఢిల్లీ ధార్మిక సదస్సుకు వెళ్ళివచ్చినవారు వైద్య పరీక్షలు జరుపుకోకుండా దాగుడు మూతలు ఆడుతున్న వైనంపై బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే మండిపడ్డారు. చిక్కమగళూరులో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా వెనుక జిహాదీ వాసన వస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ఢిల్లీకి వెళ్ళి కరోనాను అంటించుకొని రాష్ట్రానికి తిరిగివచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్యం చేయించుకోక తప్పించుకొని తిరుగుతుండడంతో తమకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయన్నారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం తక్షణం ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన ఇలాంటి వారిని గుర్తించి వైద్య పరీక్షలు జరపడం ద్వారా ఈ వైరస్‌ ఇతరులకు సోకకుండా అడ్డుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-05T15:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising