ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంగేరీ ఘటన హిందుత్వంపై దాడే : శివసేన

ABN, First Publish Date - 2020-10-30T16:39:35+05:30

ముంగేరీ ఘటన కచ్చితంగా హిందుత్వంపై దాడేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అదే ఘటన గనక మహారాష్ట్ర, రాజస్థాన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ముంగేరీ ఘటన కచ్చితంగా హిందుత్వంపై దాడేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అదే ఘటన గనక మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్ లో జరిగి ఉంటే అక్కడి గవర్నర్లు, బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్లు చేసేవారని చురకలంటించారు. అయితే ముంగేరీ ఘటన బిహార్‌లోనే జరిగిందని అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్, బీజేపీ నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదని రౌత్ సూటిగా ప్రశ్నించారు. 

బిహార్‌లోని ముంగేరీ లో మంగళవారం దుర్గాదేవి నిమజ్జనోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా, పలువురు గాయపడ్డారు. ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. 

Updated Date - 2020-10-30T16:39:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising