ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవార్ ఎన్డీయేలోకి వస్తే పెద్ద పదవి : రాందాస్ అథవాలే

ABN, First Publish Date - 2020-09-28T22:51:30+05:30

శివసేన తిరిగి బీజేపీ గూటికి చేరాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. ఇందుకు శివసేన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : శివసేన తిరిగి బీజేపీ గూటికి చేరాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. ఇందుకు శివసేన ముందుకు రాకపోతే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్డీయే కూటమిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇదంతా మహారాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ఈ ప్రతిపాదన పెట్టినట్లు ఆయన తెలిపారు. శివసేనతో ఉంటే ఎన్సీపీకి పెద్ద లాభం లేదని, ఎన్డీయేలోకి వస్తే భవిష్యత్తులో శరద్ పవార్‌కు పెద్ద పదవి దొరికే అవకాశం ఉందని రాంనాథ్ అథవాలే పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-28T22:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising