ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివసేన నాయకుడు సెక్యూరిటీ కోసం ఏం చేశాడంటే...

ABN, First Publish Date - 2020-03-13T13:32:01+05:30

శివసేన (హిందుస్థాన్) పార్టీ నాయకుడు పోలీసు భద్రత కల్పించాలని కోరేందుకు తానే గాయపర్చుకొని, తనపై దాడి జరిగిందని తప్పుడు కేసు పెట్టిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లూథియానా(పంజాబ్): శివసేన (హిందుస్థాన్) పార్టీ నాయకుడు పోలీసు భద్రత కల్పించాలని కోరేందుకు తానే గాయపర్చుకొని, తనపై దాడి జరిగిందని తప్పుడు కేసు పెట్టిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నగరంలో వెలుగుచూసింది. శివసేన (హిందూస్థాన్) పార్టీ నాయకుడు నరేందర్ భరద్వాజ్ తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గాయపర్చారని ఈ నెల 6వతేదీన లూథియానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు నిజం తెలిసి షాక్ కు గురయ్యారు.


శివసేన పార్టీ నాయకుడు తనకు ప్రాణభయం ఉన్నందున పోలీసు సెక్యూరిటీ కల్పించాలని కోరేందుకు తనకు తానే గాయపర్చుకొని, ఆగంతకులు తనపై దాడి చేశారని నాటకం ఆడారు. తప్పుడు కేసు పెట్టి పోలీసులను తప్పు దారి పట్టించిన నాయకుడు నరేందర్ భరద్వాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2020-03-13T13:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising