ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

51 కోట్లను విరాళంగా ప్రకటించిన షిర్డీ సాయి సంస్థానం

ABN, First Publish Date - 2020-03-28T01:57:45+05:30

కోవిడ్ - 19 ను ఎదుర్కొనే క్రమంలో షిర్డీ సాయి సంస్థాన్ తన ఉదారతను చాటుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కోవిడ్ - 19 ను ఎదుర్కొనే క్రమంలో షిర్డీ సాయి సంస్థాన్ తన ఉదారతను చాటుకుంది. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 కోట్ల రూపాయల విరాళాన్ని శుక్రవారం ప్రకటించింది. మహారాష్ట్రలో వివిధ సామాజిక సంస్థలు కూడా ఇదే విధంగా విరాళాలు ప్రకటించాయి. శివసేనతో పాటు ఎన్సీపీ ప్రజా ప్రతినిధులు కూడా నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. 

Updated Date - 2020-03-28T01:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising