ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్‌లో పేలుడు...ఏడుగురి మృతి

ABN, First Publish Date - 2020-10-27T16:03:35+05:30

పాకిస్థాన్ దేశంలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో నలుగురు మరణించగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

70 మంది పిల్లలకు తీవ్ర గాయాలు

పెషావర్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్ నగరంలోని డైరెక్టరు కాలనీలోని మదరసాలో మంగళవారం జరిగిన పేలుడులో నలుగురు మరణించగా, మరో 70 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పిల్లలను సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్ కు తరలించారు. 20మంది క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పాక్ వైద్యులు చెప్పారు. పేలుడు ఘటనా స్థలానికి ప్రత్యేక పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదు. పేలుడుకు కారణాలేమిటి అనేది తాము దర్యాప్తు చేస్తున్నామని పాక్ పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-10-27T16:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising