ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుక్రవారం ఎన్సీపీలో చేరనున్న ఖడ్సే

ABN, First Publish Date - 2020-10-21T19:57:03+05:30

బీజేపీకి రాజీనామా చేసిన ఏకనాథ్ ఖడ్సే ఎన్సీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత, మంత్రి జయంత్ పాటిల్ బుధవారం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : బీజేపీకి రాజీనామా చేసిన ఏకనాథ్ ఖడ్సే ఎన్సీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత, మంత్రి జయంత్ పాటిల్ బుధవారం ప్రకటించారు. ‘‘చాలా ఏళ్ల పాటు ఖడ్సే బీజేపీలో ఉంటున్నారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లు సమాచారం అందింది. అందుకే ఎన్సీపీలో చేర్చుకోవాలని నిశ్చయించుకున్నాం.శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు లాంఛనంగా ఖడ్సే ఎన్సీపీలో చేరనున్నారు.’’ అని జయంత్ పాటిల్ ప్రకటించారు.  అయితే నవరాత్రి ఉత్సవాల మొదటి రోజునే ఆయన ఎన్సీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని ప్రచారం బాగా జరిగింది. కానీ... వివిధ కారణాల రీత్యా అది శుక్రవారానికి మారినట్లు సమాచారం.  

Updated Date - 2020-10-21T19:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising