ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది చివరికల్లా ‘కొవిషీల్డ్‌’: ‘సీరం’

ABN, First Publish Date - 2020-08-11T07:17:57+05:30

కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరిలోగా సిద్ధమవుతుందని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడించారు. వ్యాక్సిన్‌ డోసు తుది ధరపై మరో రెండు నెలల్లో పూర్తి స్పష్టత వస్తుందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె, ఆగస్టు 10 : కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరిలోగా సిద్ధమవుతుందని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడించారు. వ్యాక్సిన్‌ డోసు తుది ధరపై మరో రెండు నెలల్లో పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. కాగా, ఇటీవల బిల్‌, మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌తో కుదిరిన ఒప్పందంలో డోసు ధర రూ.250కి మించకూడదనే షరతుకు ఎస్‌ఐఐ అంగీకరించింది.  


Updated Date - 2020-08-11T07:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising