ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17మంది మారుతి సుజుకి సెక్యూరిటీ సిబ్బంది మిస్సింగ్.. అందరూ కరోనా పాజిటివే!

ABN, First Publish Date - 2020-06-24T04:01:41+05:30

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకిలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న 17మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానేసర్: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకిలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న 17మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. వీరందరికీ కరోనా అని తేలిన తర్వాతే ఇలా జరగడంతో వీరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన హరియాణాలోని మానేసర్‌లో గల మారుతి సుజుకి ప్లాంట్‌లో జరిగింది. ఇక్కడ ఓ సెక్యూరిటీ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్న సిబ్బందిలో 17మందికి కరోనా సోకింది. ఈ విషయం ఈ నెల 17న వెల్లడయింది. అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉండాల్సిన వీళ్లు.. కనిపించకుండా పోయారు. వీరిని ట్రేస్ చేయడంలో మెడికల్ సిబ్బంది విఫలమవడంతో ఓ ప్రభుత్వ డాక్టర్.. పోలీసులను సంప్రదించారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-06-24T04:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising