ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సెక్యూరిటీ’ వేతనాలు చెల్లించాలి: కిషన్‌ రెడ్డి

ABN, First Publish Date - 2020-04-08T09:46:05+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న సెక్యురిటీ గార్డులకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సెక్యూరిటీ ఏజెన్సీలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న సెక్యురిటీ గార్డులకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సెక్యూరిటీ ఏజెన్సీలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సూచించారు. అపార్ట్‌మెంట్లు తదితర చోట్ల నిబంధనలను అమలు చేస్తూ.. కరోనాపై పోరాడుతున్నారని పేర్కొన్నారు. 


Updated Date - 2020-04-08T09:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising