ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో అక్టోబర్ 5 వరకు పాఠశాలల మూసివేత

ABN, First Publish Date - 2020-09-18T23:14:37+05:30

ఢిల్లీలో అక్టోబర్ 5 వరకు పాఠశాలల మూసివేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో పాఠశాలలు అక్టోబర్ 5 వరకు మూసివేయబతాయని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు అక్టోబర్ 5వ తేదీ వరకు మూసివేయనున్నట్లు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఆన్‌లైన్ తరగతులు, బోధనా అభ్యాస కార్యకలాపాలు యాథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ డైరెక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సజావుగా నిర్వహించడానికి అవసరమైన సిబ్బందిని పిలవడానికి అధికారం కలిగి ఉన్నారని, ఆన్‌లైన్ తరగతులు లేదా ఏదైనా ఇతర పని చేయడానికి అధికారం ఉంటుంది.

Updated Date - 2020-09-18T23:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising