ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్దార్ పటేల్ జాతీయ సమైక్యతా పురస్కారానికి నామినేషన్ల గడువు పెంపు

ABN, First Publish Date - 2020-08-21T02:45:42+05:30

సర్దార్ పటేల్ జాతీయ సమైక్యతా పురస్కారానికి ఆన్‌లైన్ నామినేషన్ల ప్రక్రియ గడువును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సర్దార్ పటేల్ జాతీయ సమైక్యతా పురస్కారానికి ఆన్‌లైన్ నామినేషన్ల ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. భారత దేశ సమైక్యత, సమగ్రతల కోసం కృషి చేసినవారిని సత్కరించేందుకు ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. నామినేషన్లను ఆన్‌లైన్ ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వీకరిస్తుంది. నామినేషన్లకు గడువును 2020 అక్టోబరు 31 వరకు పొడిగించింది. 


సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారకార్థం ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత దేశ సమగ్రత, సమైక్యతలకు పాటుపడినవారిని గుర్తించేందుకు దీనిని ఏర్పాటు చేసింది. శక్తిమంతమైన, సమైక్య భారత దేశపు విలువను మరింత పటిష్టపరిచేందుకు స్ఫూర్తిదాయకంగా కృషి చేసినవారికి ఈ పురస్కారం అందజేస్తుంది. 


ఈ పురస్కారానికి సంబంధించిన నోటిఫికేషన్ 2019 సెప్టెంబరు 20న జారీ అయింది. మరిన్ని వివరాలకు www.nationalunityawards.mha.gov.inను సందర్శించవచ్చు.


Updated Date - 2020-08-21T02:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising