ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహ్మద్ పటేల్‌ను గుచ్చిగుచ్చి ప్రశ్నించిన ఈడీ అధికారులు

ABN, First Publish Date - 2020-07-03T05:28:45+05:30

న్యూఢిల్లీ: సందేశరా స్కాంలో వరుసగా మూడోరోజు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరక్టరేట్ అధికారులు విచారించారు. జూన్ 27, జూన్ 30న కూడా ఆయన్ను విచారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సందేశరా స్కాంలో వరుసగా మూడోరోజు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరక్టరేట్ అధికారులు విచారించారు. జూన్ 27, జూన్ 30న కూడా ఆయన్ను విచారించారు. సందేశరా సోదరులతో ఉన్న సంబంధాలపై అహ్మద్ పటేల్‌ను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.


స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్‌నకు చెందిన సందేశరా సోదరులు పలు బ్యాంకులనుంచి వేలకోట్లు రాబట్టుకుని విదేశాలకు పరారయ్యారు. సందేశరా సోదరులను గతంలో సీబీఐ, ఇన్‌కం టాక్స్ అధికారులు కూడా ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-03T05:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising