ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధర పెంపు ‘శాడిస్ట్’ చర్య : వీరప్ప మొయిలీ

ABN, First Publish Date - 2020-06-22T23:57:19+05:30

రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తీవ్ర ఆగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ‘శాడిస్ట్’ చర్య అని తీవ్రంగా దుయ్యబట్టారు. అసలే కోవిడ్‌తో దేశం ఇబ్బంది పడుతోంటే... ప్రజల మానాన ప్రజలను వదిలేశారని ఆయన మండిపడ్డారు. ‘‘కోవిడ్ మహమ్మారి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. ప్రభుత్వం మాత్రం ప్రజలను వారి మానాన వారిని వదిలసి.. ప్రజలను ఏడిపిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. 16 రోజుల్లో పెట్రోల్ ధర 8.3 శాతం, డిజీల్ ధర 9.46 శాతం పెరిగిపోయిందని మొయిలీ మండిపడ్డారు. 

Updated Date - 2020-06-22T23:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising