ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహ్రెయిన్‌లో 200 ఏళ్ళనాటి హిందూ దేవాలయంలో జైశంకర్ పూజలు

ABN, First Publish Date - 2020-11-25T19:16:33+05:30

భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా : భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ బుధవారం బహ్రెయిన్‌లోని శ్రీనాథ్‌జీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇది 200 ఏళ్ళనాటిది కావడం విశేషం. ఈ వివరాలను జై శంకర్ ఓ ట్వీట్‌లో తెలిపారు. బహ్రెయిన్-భారత్ మధ్య సన్నిహిత సంబంధాలకు ఈ దేవాలయం ప్రతీక అని పేర్కొన్నారు. 


‘‘మనామాలోని 200 ఏళ్ళనాటి శ్రీనాథ్‌జీ దేవాలయంలో దర్శనంతో ఈ రోజును ప్రారంభించాను. బహ్రెయిన్‌తో మన దేశానికిగల కాల పరీక్షకు నిలిచిన, సన్నిహిత సంబంధాలకు ఈ దేవాలయం సాక్ష్యం’’ అని తెలిపారు. 


జై శంకర్ రెండు రోజుల బహ్రెయిన్ పర్యటన మంగళవారం ప్రారంభమైంది. మంగళవారం ఆయన బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు, వివిధ రంగాల్లో సంబంధాలపై చర్చలు జరిపారు. 


Updated Date - 2020-11-25T19:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising