ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోష్ని కేసు..కాంగ్రెస్‌ నేతపై తొలి ఎఫ్‌ఐఆర్‌

ABN, First Publish Date - 2020-11-27T08:02:36+05:30

కశ్మీరులోని ’రోష్ని’ భారీ భూ కుంభకోణం కేసులో తొలి దెబ్బ కాంగ్రెస్‌ నేతకు తగిలింది. హై కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్‌, నవంబరు 26: కశ్మీరులోని ’రోష్ని’ భారీ భూ కుంభకోణం కేసులో తొలి దెబ్బ కాంగ్రెస్‌ నేతకు తగిలింది. హై కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి తాజ్‌ మొహియుద్దీన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన మొదటి రాజకీయ నాయకుడు ఆయనే. 

Updated Date - 2020-11-27T08:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising