ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ప్రభావంపై సమీక్షించిన రాజీవ్‌ గౌబ

ABN, First Publish Date - 2020-04-01T18:54:59+05:30

అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ బుధవారం సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా ప్రభావంపై ఆయన సమీక్షించారు. మర్కజ్‌ వ్యవహారం, వివిధ రాష్ట్రాల్లో కరోనా ప్రభావంపై ఆరా తీశారు. ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని, వలస కూలీలకు ఏర్పాట్లు అలసత్వం ఉండకూడదని ఆదేశించారు. లాక్‌డౌన్‌ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని రాజీవ్‌గౌబ అధికారులకు ఆదేశించారు.

Updated Date - 2020-04-01T18:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising