ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఆర్‌డీవోలో సంస్కరణలు

ABN, First Publish Date - 2020-12-01T06:58:42+05:30

డీఆర్డీవోకు చెందిన రెండు ప్రయోగశాలలను కేంద్రం విలీనం చేసింది. మనాలీలోని మంచు తుఫానుల అధ్యయన సంస్థ (ఎస్‌ఏఎ్‌సఈ), ఢిల్లీలోని రక్షణ మైదానాల పరిశోధన సంస్థ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 30: డీఆర్డీవోకు చెందిన రెండు ప్రయోగశాలలను కేంద్రం విలీనం చేసింది. మనాలీలోని మంచు తుఫానుల అధ్యయన సంస్థ (ఎస్‌ఏఎ్‌సఈ), ఢిల్లీలోని రక్షణ మైదానాల పరిశోధన సంస్థ(డీటీఆర్‌ఈ)ను కలిపేసి డిఫెన్స్‌ జియో ఇన్ఫర్మేటిక్స్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ (డీజీఐఆర్‌ఈ) పేరిట కొత్త సంస్థను నెలకొల్పారు. ఈ సంస్కరణల బాధ్యతను డీఆర్డీవో చీఫ్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డికి ప్రధాని అప్పగించారు.

Updated Date - 2020-12-01T06:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising