ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో భీకరంగా పెరుగుతున్న కరోనా మరణాలు.. నేడు ఒక్క రోజే..

ABN, First Publish Date - 2020-05-24T21:41:13+05:30

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు భీకరంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 508 కేసులు వెలుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు భీకరంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 508 కేసులు వెలుగు చూసినట్టు ఈ రోజు ప్రభుత్వం ప్రకటించింది. తాజా కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 13,418కి పెరినట్టు తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 30 మంది కరోనా కాటుకు బలైనట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా మరణాలతో కలుపుకుని ఢిల్లీలో మరణించిన వారి సంఖ్య 261కి చేరింది. మొత్తం బాధితుల్లో 6,540 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 6,617 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-05-24T21:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising