ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ సరిపోదు: రఘురామ్‌ రాజన్‌

ABN, First Publish Date - 2020-03-27T06:23:37+05:30

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ సరిపోకపోవచ్చని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ద్వారా ప్రజలు ఒంటరిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ సరిపోకపోవచ్చని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ద్వారా ప్రజలు ఒంటరిగా ఉండకుండా ఒక్క చోటనే ఉండే అవకాశం ఉంటుందని, ఇది ఎంతో ఆందోళనకరమైనదని చెప్పారు. ఇలాంటి తరుణంలో ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని నిరోధించడం కష్టం కావొచ్చని బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్‌ పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని రాజన్‌ అన్నారు. ఇవే కోవిడ్‌పై ప్రభుత్వం చేసే యుద్ధానికి అవరోధంగా మారుతున్నాయని చెప్పారు. నగదు బదిలీతోపాటు ఆహారం, పేద ప్రజలకు సరుకులు అందించడం ఇబ్బందికరమేనని తెలిపారు.

Updated Date - 2020-03-27T06:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising