ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్ : రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్కరోజే 242 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-05-18T11:46:24+05:30

రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్కరోజే అత్యధికంగా 242 కరోనా కేసులు వెలుగుచూడటం సంచలనం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్కరోజే అత్యధికంగా 242 కరోనా కేసులు వెలుగుచూడటం సంచలనం రేపింది. రాజస్థాన్ రాజధాని నగరమైన జైపూర్ లో 60 మందికి కరోనా వైరస్ సోకింది. జోధ్ పూర్ నగరంలో 43 మందికి, దుంగార్ పూర్ నగరంలో 18 మందికి, ఉదయ్ పూర్ లో 17 మందికి పాలీ నగరంలో 14 మందికి, చురూ పట్టణంలో 13 మందికి, నాగౌర్ లో 11 మందికి, రాజ్ సముంద్ లో 10 మందికి , సిరోహి నగరంలో 10 మందికి కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్రంలో ఈ నెల 31వతేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-05-18T11:46:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising