ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌లో కొత్తగా మరో 1,213 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-13T04:45:48+05:30

రాజస్థాన్‌లో కొత్తగా ఇవాళ మరో 1,213 మందికి కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. ఈ మహమ్మారి కారణంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా ఇవాళ మరో 1,213 మందికి కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. ఈ మహమ్మారి కారణంగా గడచిన 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 56,100 మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకగా.. 822 మంది మృత్యువాత పడినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాజస్థాన్ 13,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 39,092 మంది కరోనా బారి నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 

Updated Date - 2020-08-13T04:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising