ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు స్కూళ్లు ఫీజులు వసూలు చేయొద్దు: రాజస్థాన్ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-07-08T22:40:23+05:30

స్కూళ్లు పునఃప్రారంభం అయ్యే వరకూ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయకూదని రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: స్కూళ్లు పునఃప్రారంభం అయ్యే వరకూ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయకూదని రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఊరట కలిగినట్టైంది. ప్రైవేటు స్కూళ్లు ముందస్తు ఫీజులు వసూలు చేయరాదంటూ ఏప్రిల్ 9న ప్రభుత్వం ఆదేశించింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో..మళ్లీ స్కూళ్లు తెరుచుకునే వరకూ అప్పటి ఆదేశాలు అమల్లో ఉంటాయని తాజాగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా దేశంలోని అన్ని పాఠశాలలూ మూసివేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-07-08T22:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising