ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే శ్రామిక్ రైళ్లు పేరిట కరోనా ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతోంది...

ABN, First Publish Date - 2020-05-30T12:16:34+05:30

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి కేంద్రంపై మరో సారి విరుచుకుపడ్డారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రంపై మమతాబెనర్జీ ధ్వజం

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి కేంద్రంపై మరో సారి విరుచుకుపడ్డారు. రైల్వేశాఖ శ్రామిక్ స్పెషల్స్ పేరిట కరోనా ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతుందని సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. శ్రామిక్ స్పెషల్ రైళ్లలో వలసకార్మికుల మధ్య భౌతిక దూరం పాటించడం లేదని సీఎం విమర్శించారు. చట్టం అందరికీ సమానమేనని, కాని రైల్వేశాఖ శ్రామిక్ స్పెషల్ రైళ్లలో ప్రయాణించే వలసకార్మికులకు ఆహారం, మంచినీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని, సామాజిక దూరం ఎందుకు పాటించడం లేదని సీఎం ప్రశ్నించారు. రైల్వేశాఖ శ్రామిక్ ఎక్స్‌ప్రెస్‌ల పేరిట కరోనా ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతోందని, కరోనా హాట్‌స్పాట్ ఏరియాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తీసుకు వస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రైవేటు రంగంలో కార్మికులందరూ సురక్షితంగా ఉండి పనిచేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని జూట్ మిల్లులు, టీ గార్డెన్ లు వందశాతం కార్మికులతో పనిచేస్తాయని సీఎం చెప్పారు. పశ్చిమబెంగాల్ లోని దేవాలయాలు, గురుద్వారాలు, మసీదులు, చర్చ్ లు మూసి ఉంచుతామని సీఎం మమతాబెనర్జీ  వివరించారు.

Updated Date - 2020-05-30T12:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising