ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం : రైల్వే మంత్రి పీయూష్

ABN, First Publish Date - 2020-03-14T01:16:09+05:30

కరోనా వైరస్ సోకకుండా రైల్వే శాఖ తరపున అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకకుండా రైల్వే శాఖ తరపున అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని కేంద్ర రైల్వేశాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదముందని, రైల్వేలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘‘కరోనాపై మా శాఖ పక్షాన అవగాహన కల్పిస్తూనే ఉన్నాం. దీనిపై చాలా శ్రద్ధ పెట్టాం. రైల్వే ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేశాం’’ అని పీయూశ్ గోయల్ ప్రకటించారు.

Updated Date - 2020-03-14T01:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising