ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెత్తురు చిమ్మిన ప్రేమ పెళ్లి.. అబ్బాయి ఇంట్లోని ఐదుగురి హత్య

ABN, First Publish Date - 2020-07-12T16:54:18+05:30

ప్రేమపెళ్లిపై నెత్తురు చిమ్మింది! తమ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో అబ్బాయి ఇంటిపై అమ్మాయి తరఫువారు దాడికి పాల్పడి అతడి ఇంట్లోని ఐదుగురిని దారుణంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మాయి తరఫు వారి అమానుష దాడి

పరారీలో కొత్త జంట.. కర్ణాటకలో ఘోరం


రాయచూరు, జూలై 11: ప్రేమపెళ్లిపై నెత్తురు చిమ్మింది! తమ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో అబ్బాయి ఇంటిపై అమ్మాయి తరఫువారు దాడికి పాల్పడి అతడి ఇంట్లోని ఐదుగురిని దారుణంగా హత్యచేశారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిందీ ఘోరం. ఐదు నెలల క్రితం సింధనూరులోని  మౌనేశ్‌ (31), మంజుల (31) ప్రేమ వివాహం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం యువకుడి ఇంటిపైకి యువతి తరఫు వారు దాడికి రావడంతో కొత్త దంపతులు పారిపోయారు. యువకుడి అన్న నాగరాజ (38), తల్లి సుమిత్ర (55), వదిన శ్రీదేవి (30), అన్న హనుమేశ్‌(40)లపై దాడిచేయడంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. 

Updated Date - 2020-07-12T16:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising